ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైఎస్సార్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ లో అంబేద్కర్ లయన్స్ విజయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 03, 2023, 04:45 PM

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బత్తల హరి ప్రసాద్, డాక్టర్ బత్తల వెంకట రమణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వైఎస్సార్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ లో కదిరి మండలం ఫైనల్ టోర్నీలో అంబేద్కర్ లయన్స్ వర్సెస్ కట్లతాండ క్రికెట్ టీమ్స్ తలపడగా టాస్ గెలిచి కట్లతాండ ఫీల్డింగ్ ఎంచుకొన్నది. అంబేద్కర్ లయన్స్ టీమ్ బ్యాటింగ్ ఆడి 116 రన్నులు చెయ్యగా కట్లతాండ 66 రన్నులకు ఆల్అవుట్ అయ్యి రన్నరప్ గా నిలిచారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa