జామి మండలం అలమండలో మండల టిడిపి అధ్యక్షులు లగుడు రవికుమార్ ఆధ్వర్యంలో ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు గొర్రిపాటి బుచ్చి అప్పారావు 110వ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా అప్పారావు విగ్రహానికి ఆయన పూలమాలవేసి నివాళులర్పించారు. అలమండలో గల రైతులకు వెయ్యి ఎకరాలకు సాగు హక్కు కల్పనకు ఆయన కృషి శ్లాఘనీయమన్నారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు, రైతులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa