ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖ విషయంలో జగన్ మాటతప్పాడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 17, 2023, 04:34 PM

దసరాకు విశాఖపట్నం కేంద్రంగా పరిపాలన కొనసాగిస్తామని చెప్పిన సీఎం జగన్, నేడు మాట మార్చి డిసెంబర్ అంటున్నాడని, ఈ విషయంలో సీఎం జగన్ మాట తప్పారని ప్రజలు అనుకుంటున్నారని,  నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. నేడు ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ......  విశాఖ రిషికొండపై రూ. 500 కోట్లతో నిర్మాణాలు చేశారన్నారు. టూరిజం కొరకు నిర్మాణాలు చేపట్టినట్లు ప్రభుత్వం చెబుతోందని.. టూరిజం కొరకు అయితే అంత పెద్ద నిర్మాణాలు ఎందుకని ఆయన ప్రశ్నించారు. రిషికొండపై సీఎం నివాసం కట్టుకున్నారు అని కూడా చెప్పుకోలేని స్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa