ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగనన్న ఆరోగ్య సురక్షతో పేదలకు భరోసా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 03, 2023, 03:55 PM

జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలతో పేదల ఆరోగ్యానికి భరోసా లభించినట్టు అయిందని విశాఖ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త ఆడారి ఆనంద్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం 62వ వార్డులో కార్పొరేటర్ బల్ల లక్ష్మణ్ ఆధ్వర్యంలో త్రినాధపురంలో మెడికల్ క్యాంపు నిర్వహించారు. పలువురికి పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు అందజేశారు. కార్యక్రమంలో వైద్యులు, సచివాలయ సిబ్బంది, వైసిపి నేతలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa