అన్నమయ్య జిల్లాలోని మదనపల్లిలో ఈనెల 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జరగనున్న రాష్ట్ర స్థాయి బాస్కెట్ బాల్ పోటీలకు ధర్మవరం క్రీడాకారులు ఎంపికైనట్లు ధర్మాంబ బాస్కెట్ బాల్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ శెట్టిపి జయచంద్రారెడ్డి బుధవారం పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ. గత నెల 21వ తేదీ అనంతపురము నగరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో జరిగిన ఎంపికలో యశస్విని, కార్తీక్ ప్రతిభ కనబరిచి ఎంపికయ్యారన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa