ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పేదల కళ్లల్లో వెలుగులు చూడటానికే జగనన్న నిరంతరం పనిచేస్తున్నారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 17, 2023, 02:38 PM

వైసీపీ తలపెట్టిన సామాజిక సాధికార బస్సుయాత్ర లో భాగంగా ఎమ్మెల్యే కన్నబాబు మాట్లాడుతూ....సామాజిక సాధికారత విషయంలో ఈ రాష్ట్రంలో ఎవరు గట్టిగా పనిచేశారని చరిత్రలో రాస్తే...జగన్‌మోహన్‌రెడ్డి పేరు రాయాల్సిందే. పేదల తరఫున నిలబడి పోరాటం చేస్తున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి. పేదల కళ్లల్లో వెలుగులు చూడటానికే జగనన్న నిరంతరం పనిచేస్తున్నారు. జగనన్నే మా నమ్మకం అని మళ్లీ మళ్లీ నినదిద్దాం. సామాజిక సాధికారత సాధించాలి అని కలలు కన్నవారి...కలల్ని నిజం చేసిన నాయకులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని తెలిపారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa