రెండోసారి అధికారమే లక్ష్యంగా వైసీపీ అడుగులు వేస్తోంది. అందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న ఆ పార్టీ ఇప్పటికే పలు నియోజకవర్గాలకు కొత్త ఇంఛార్జులను నియమించించింది. తాజాగా వైసీపీ ఇంఛార్జుల రెండో జాబితా విడుదలైంది. ఈ సారి 27 స్థానాల్లో అభ్యర్థులను మార్చారు. పలువురు ఎంపీలను అసెంబ్లీ బరిలో నిలుపుతున్నారు. ఇంకొందరు ఎమ్మెల్యేలను పార్లమెంట్కు పోటీ చేయాలని జగన్ ఆదేశించారు. సుదీర్ఘ కసరత్తు తర్వాత మార్చిన అభ్యర్థుల జాబితాను మంత్రి బొత్స మీడియాకు విడుదల చేశారు.
పిల్లలకి వారి హద్దులు గురించి ఇలా చెప్పండి
కొత్త ఇంఛార్జులు వీరే..
అనంతపురం ఎంపీ -మాలగుండ్ల సత్యనారాయణ
హిందూపురం ఎంపీ- జోలదరాశి శాంత
అరకు ఎంపీ- కొట్టగుల్లి భాగ్యలక్ష్మి
రాజాం- తాలే రాజేశ్
అనకాపల్లి- మలసాల భరత్ కుమార్
పాయకరావుపేట- కంబాల జోగులు
రామచంద్రాపురం- పిల్లి సూర్యప్రకాశ్
పి.గన్నవరం- విప్పర్తి వేణుగోపాల్
పిఠాపురం- శ్రీమతి వంగ గీత
జగ్గంపేట- తోట నరసింహులు
ప్రత్తిపాడు- పరుపుల సుబ్బారావు
రాజమండ్రి సిటీ- మర్గాని భరత్
రాజమండ్రి రూరల్ -చెల్లబోయిన గోపాల కృష్ణ
పోలవరం-తెల్లం రాజ్యలక్ష్మి
కదిరి- బి.ఎస్. మక్బూల్ అహ్మద్
ఎర్రగొండపాలెం- తాటిపర్తి చంద్రశేఖర్
తిరుపతి- భూమన అభినయ్ రెడ్డి
గుంటూరు ఈస్ట్- షేక్ నూరి ఫాతిమా
మచిలీపట్నం- పేర్ని కృష్ణమూర్తి
చంద్రగిరి- చెవిరెడ్డి మోహిత్ రెడ్డి
పెనుకొండ-కె.వి. ఉషా శ్రీచరణ్
కల్యాణదుర్గం- తలారి రంగయ్య
అరకు- గొడ్డేటి మాధవి
పాడేరు-విశ్వేషర రాజు
విజయవాడ సెంట్రల్- వెల్లంపల్లి శ్రీనివాస రావు
విజయవాడ వెస్ట్ -షేక్ అసిఫ్
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa