ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాముడి విగ్రహ ప్రతిష్టాపన రోజు.. గర్భిణులు కీలక నిర్ణయం

national |  Suryaa Desk  | Published : Sun, Jan 07, 2024, 11:51 AM

జనవరి 22న అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్టాపన చేస్తున్నారు. శ్రీరామ నవమి కాకుండా జనవరి 22ను కూడా పురాణేతిహాసాల్లో అత్యంత పవిత్ర దినం.
దీంతో ఆ రోజున ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతమే కాదు పుణ్య ఫలం అని అంతా భావిస్తున్నారు. కొంత మంది గర్భిణులు రాముని విగ్రహాలు ఆలయంలో ప్రతిష్టాపన చేసే రోజు ప్రసవాలు చేసుకోవడానికి డేట్ ని నిర్ణయించుకుంటున్నారు. సరిగ్గా ఆ రోజునే బిడ్డను కనాలని వారు ఆరాటపడటంతో ఈ న్యూస్ వైరల్ గా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa