ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓటు అనే ఆయుధం ద్వారానే మార్పును సాధించగలం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 27, 2024, 03:15 PM

ఓటు అనే ఆయుధం ద్వారానే మార్పును సాధించగలమని రాష్ట్ర టిడిపి కార్యదర్శి గొంప కృష్ణ అన్నారు. శనివారం ఎస్ కోటలో నియోజకవర్గంలో గల ఓటర్లతో ఓటు హక్కు అనే అంశంపై అవగాహన సదస్సును నిర్వహించారు. ప్రతి ఒక్కరూ విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. నిజమైన, పారదర్శక పాలన అందించే పార్టీని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో విశాఖ పార్లమెంటరీ టిడిపి ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa