బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం తెలుగుదేశం పార్టీ తాడిపత్రి నియోజకవర్గం ఇన్చార్జ్ జె. సి అస్మిత్ రెడ్డి పట్టణంలోని 5, 6 వార్డుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, జనసేన నియోజకవర్గం సమన్వయకర్త కదిరి శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa