ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

national |  Suryaa Desk  | Published : Thu, Mar 21, 2024, 08:30 PM

స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 540 పాయింట్లు లాభపడి 72,641 వద్ద ముగిసింది. నిఫ్టీ 173 పాయింట్లు పెరిగి 22,011 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : ఎన్టీపీసీ (3.55%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (3.40%), టాటా స్టీల్ (2.99%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.93%), టాటా మోటార్స్ (2.57%).
టాప్ లూజర్స్ : భారతీ ఎయిర్‌టెల్ (-0.83%), ఐసీఐసీఐ బ్యాంక్ (-0.24%), మారుతీ (-0.23%), ఏషియన్ పెయింట్స్ (-0.06%).






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa