కళ్యాణదుర్గం పట్టణంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు నియోజకవర్గంలోని ప్రైవేట్ పాఠశాలల ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా సురేంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బాగుపడాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని, కళ్యాణదుర్గం నుంచి పోటీ చేస్తున్న తనకు మద్దతు ఇచ్చి పార్టీ గెలుపుకు కృషిచేయాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa