ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆర్యవైశ్యులు రాజకీయ వేత్తలుగా ఎదగాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 08, 2024, 10:38 AM

ఆర్యవైశ్యులు రాజకీయ వేత్తలుగా ఎదగాలని కర్నూలు జిల్లా తెదేపా అధ్యక్షుడు సోమిశెట్టి వెంక టేశ్వర్లు, మాజీమంత్రి కామినేని శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే, భాజపా నేత అంబికా కృష్ణ అన్నారు. తెదేపా వాణిజ్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాల్యాద్రి ఆధ్వర్యంలో స్థానిక సీఎన్నార్ గార్డెన్స్ లో ఆదివారం ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. యువతపై అక్రమ కేసులు బనాయించి డిఎన్నార్ఇబ్బందులకు గురిచేశారన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa