ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని టిడిపి కార్యాలయంలో బుధవారం కొమరోలు మండలం నల్లగుంట్ల గ్రామానికి చెందిన 50 కుటుంబాలు వైసీపీని వీడి టిడిపిలో చేరాయి. టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తుమల అశోక్ రెడ్డి సమక్షంలో వారు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా అశోక రెడ్డి పార్టీ కండువా కాఫీ వారిని పార్టీలోకి ఆహ్వానించారు. నల్లగుంట్ల ఎంపిటిసి సభ్యుడు చెన్నారెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి కూడా టిడిపిలో చేరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa