ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 13, 2024, 12:51 PM

రాజమండ్రిలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, మంగళగిరిలో పవన్ కళ్యాణ్, విజయవాడలో ఏపీ సీఈవో ముఖేష్ కుమార్ మీనా, గవర్నర్ అబ్దుల్ నజీర్ దంపతులు, కిర్లంపూడిలో ముద్రగడ, సత్తెనపల్లిలో మంత్రి అంబటి, కన్నా, తొగరాంలో తమ్మినేని సీతారాం, మింది గ్రామంలో మంత్రి అమర్నాథ్, విజయవాడ కరెన్సీ నగర్‌లో కేశినేని నాని, పెద్దపాడులో ధర్మాన, విశాఖలో జీవీఎల్ నరసింహారావు ఓటు హక్కు వినియోగించుకన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa