ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుంతలమయంగా మారిన మూసివాగు బ్రిడ్జి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 27, 2024, 06:08 PM

చీమకుర్తి మండలం మర్రిచెట్లపాలెం, పొదిలి మండలం ఉప్పలపాడు గ్రామాల మధ్య ఉన్న మూసివాగు బ్రిడ్జిపై గుంతలు ప్రమాదాలకు నిలయంగా మారాయి. పశ్చిమ ప్రకాశానికి వారధిగా ఉన్న బ్రిడ్జిపై నుంచి ప్రతిరోజూవందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటారు. గుంతల వల్ల నిత్యం ద్విచక్రవాహన చోదకులు ప్రమాదాల బారిన పడుతూ గాయాలపాలవుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మత్తులు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa