పల్నాడు జిల్లా, చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల వద్ద బస్సు బోల్తా పడింది. హైదరాబాద్ నుంచి కందుకూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు.. అదుపు తప్పి రోడ్డు పక్కన పడిపోవడంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలు అయ్యాయి. వెంటనే క్షతగాత్రులను స్థానికులు అంబులెన్స్ ద్వారా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa