బొమ్మనహాల్: కర్ణాటక రాష్ట్రం హోస్పేట వద్దఉన్న టీబీడ్యాం జలాశయానికి భారీగా వరద నీరువచ్చి చేరుతోంది. గాజునూరు జలాశయం నుంచి విడుదలచేస్తున్న నీరంతా తుంగభద్ర జలాశయానికి చేరుతోంది. సోమవారం నాటికి 6308 క్యూసెక్కులుగా ఉన్న ఇన్ ఫ్లో మంగళవారం నాటికి11854 క్యూసెక్కులకు పెరిగిందన్నారు. ప్రస్తుత డ్యామ్ లో 1633 అడుగులకు నీటిమట్టానికి గాను1584. 15 అడుగులకు నీరు చేరింది. హెచ్ఎల్సి ఆయకట్ట రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa