దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా ఊరూవాడా ఘనంగా నిర్వహిద్దామని వైయస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జూలై 8వ తేదీన( సోమవారం) వైయస్ఆర్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించాల్సిన కార్యక్రమాలపై పార్లమెంటు సభ్యులు, పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్టీ జిల్లాల అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, నియోజకవర్గాల ఇన్చార్జిలతో సజ్జల టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa