ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐటీడీఏ ఏర్పాటు చేయాలని కోరుతాను

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 22, 2024, 10:11 PM

జిల్లాల విభజన నేపథ్యంలో సీతంపేట ఐటీడీఏ పార్వతీపురం మన్యం జిల్లాకు వెళ్లిపోయింది. మెళియాపుట్టిలో ఐటీడీఏ నెలకొల్పాలని కోరుతున్నా అని పాతపట్టణం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. అయన మాట్లాడుతూ... ఎల్‌.ఎన్‌.పేటలో పోలీసుస్టేషన్‌ నిర్మాణానికి చర్యలు చేపట్టాలి. పాతపట్నం నియోజకవర్గం నుంచి ఉద్దానం ప్రాజెక్టుకు నీరువెళ్తోంది. కానీ మా నియోజకవర్గానికి తాగునీరులేదు. గత ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోలేదు. యువతకు ఉపాధి కల్పనపై ప్రస్తావిస్తాను. ఇసుక, గ్రానైట్‌ ఇతరప్రాంతాలకు తరలిపోకుండా చర్యలు చేపడతాం అని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa