ఈ నెల 19వ తేదీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ బంగారుపాలెం మండలంలో పర్యటించనున్నారు. బంగారుపాలెంలో యువగళం పాదయాత్ర 100 కిలో మీటర్లకు చేరుకోవడంతో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రారంభిస్తామని నారా లోకేశ్ అప్పట్లో హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో హామీని నెరవేర్చేందుకు చక చక పనులు జరిగిపోయాయి. నారా లోకేశ్ తో పాటు మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభోత్సవానికి రానున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa