ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తాడిప‌త్రిలో ఘర్షణలకు ఆజ్యం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 03, 2024, 04:04 PM

ప్రశాంతంగా ఉన్నగ్రామాల్లో టీడీపీ నాయకులు గొడవలకు ఆజ్యం పోస్తున్నారు అని వైసీపీ  నాయకులు వాపోతున్నారు. శ‌నివారం తాడిప‌త్రిలో వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు క‌ర్ర‌ల‌తో  దాడికి దిగారు. తాడిపత్రి సూర్య హైస్కులు యజమాని వైయ‌స్ఆర్‌సీపీ సానుభూతి పరుడు అయిన బాబయ్యపై టీడీపీ శ్రేణులు దాడికి తెగ‌బ‌డ్డారు. పైపులు, క‌ర్ర‌ల‌తో దాడి చేయ‌డంతో తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.  క్ష‌త‌గాత్రుడిని చికిత్స కోసం వైద్యశాలకు తరలించారు. బాబ‌య్య‌పై దాడిని వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు తీవ్రంగా ఖండించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa