రంపచోడవరం మండల ఎంపీపీ బృదం శ్రీదేవి శుక్రవారం విజయవాడ PRRD కమిషనర్ కార్యాలయంలో పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ కృష్ణతేజతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఏజెన్సీ ప్రాంత సమస్యలను వివరించారు. ఇందులో భాగంగా 15వ ఆర్థిక సంఘ నిధులు విడుదల చేసి గ్రావెల్ రోడ్లు వేయాలని, పెండింగులో ఉన్న ఎంపీటీసీ, ఎంపీపీల గౌరవ వేతనాలను త్వరితగతిన విడుదల చేయాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa