ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బొండపల్లి మండలంలో రెవెన్యూ సదస్సులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 11, 2024, 02:29 PM

బొండపల్లి మండలం దేవుపల్లి, అగ్రహారం గ్రామాల్లో తాసిల్దార్ డోల రాజేశ్వరి ఆధ్వర్యంలో మంగళవారం రెవిన్యూ సదస్సులు నిర్వహించారు. ఈ సదస్సులో రైతుల సమస్యలకు సంబంధించి పలు ఫిర్యాదులను స్వీకరించారు.
45 రోజుల్లో ఫిర్యాదులను పరిష్కరిస్తామని తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa