ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యుత్ బిల్లులు దహనం చేసిన సిపిఎం నాయకులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 14, 2024, 04:25 PM

సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు శనివారం పార్వతీపురం పాత బస్టాండ్ వద్ద ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. విద్యుత్ సర్దుబాటు ఛార్జీలు, ఆదానీ ఒప్పందాలు రద్దు చేసి, స్మార్ట్ మీటర్లు నిలిపేయాలని డిమాండ్ చేశారు.
సిపిఎం జిల్లా కార్యదర్శి కొల్లి గంగునాయుడు, వాకాడ ఇందిర, గొర్లి వెంకట రమణ నేతృత్వంలో విద్యుత్ బిల్లులు దహనం చేశారు. చార్జీలు ప్రజలపై ఆర్థికభారం మోపుతున్నాయని ఆరోపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa