ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వెంకటగిరిపాళ్యంలో పర్యటించిన మాజీ మంత్రి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 29, 2025, 03:21 PM

పెనుగొండ మండలం వెంకటగిరి పాళ్యం గ్రామంలో బుధవారం మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషాశ్రీచరణ్ పర్యటించారు. ఈ సందర్బంగా ఉషాశ్రీచరణ్ పార్టీ నాయకులు.
కార్యకర్తలతో కలిసి ప్రజలతో మమేకమై ప్రజలందరినీ పలకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ వాల్మీకి కార్పొరేషన్‌ చైర్మన్ పొగాకు రామచంద్ర, మండల కన్వీనర్ సుధాకర్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa