ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో ప్రజల సమస్యల పరిష్కారం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 10, 2025, 03:13 PM

కళ్యాణదుర్గం రెవెన్యూ డివిజనల్ అధికారి వారి కార్యాలయంలో సోమవారం ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించారు.
రెవెన్యూ డివిజనల్ అధికారి ప్రజా సమస్యలను త్వరితగతిన పూర్తి చేయవలసిందిగా డివిజన్ స్థాయి అధికారులకు, మండల స్థాయి అధికారులకు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి జి. వసంత బాబు, డివిజనల్ స్థాయి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com