ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వల్లభనేని వంశీని రిమాండ్ కి తరలించిన మెజిస్ట్రేట్‌ కోర్టు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 14, 2025, 01:57 PM

 వైఎస్సార్‌సీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ కు విజయవాడ అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు కిడ్నాప్ కేసుపై 14 రోజులు రిమాండ్  విధించింది. దీంతో వంశీని పోలీసులు విజయవాడ హనుమాన్ పేటలోని జిల్లా కారాగారానికి తరలించారు. జిల్లా కారాగారంలో 14 రోజుల పాటు (ఈనె ల 27 వరకు) రిమాండ్ ఖైదీగా ఉండనున్నారు. రిమాండ్ ఖైదీగా నెంబర్ కేటాయించి అధికారులు జైలు గదిలోకి పంపారు. జైలుకు వచ్చే ముందు సూర్యారావుపేట పోలీస్ స్టేషన్‌లో పోలీసులు వంశీ వేలి ముద్రలు, ఐరీష్ తీసుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa