ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అంకాల గూడెంలో అద్భుత శక్తులున్న ఉమా భోగ లింగేశ్వర స్వామి ఆలయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 15, 2025, 04:18 PM

పశ్చిమ గోదావరి జిల్లా, కొయ్యలగూడెం మండలం, అంకాల గూడెంలో ఉన్న ఉమా లింగం భోగేశ్వర స్వామి ఆలయం ఒక ప్రసిద్ధ హిందూ పుణ్యక్షేత్రం. ఈ ఆలయానికి సంబంధించిన 100 సంవత్సరాల క్రితం ఆలయం నిర్మించారు. ఒక రోజు ఆ రాత్రి సమయంలో పొలాల్లో పొలం గట్టున పడుకున్న సమయంలో రైతు సుబ్రహ్మణ్యం కలలో ఉమా భోగ లింగేశ్వర స్వామి కనబడి తాను కొలువై ఉన్నాను అని చెప్పారు.స్వామి కనబడి నేను ఈ పొలాల్లో వెలిచి ఉన్నా అని కలలో కనబడి చెప్పటంతో చుట్టుపక్కల సుబ్రహ్మణ్యం రైతు ఆ ప్రాంతంలో వెతకగా శివ లింగాకారంలో ఉమా భోగలింగేశ్వర స్వామి కనపడడం జరిగింది. దీంతో గ్రామాల్లో ఉన్న ప్రజలకు చెప్పడంతో గ్రామ వాసులు అందరూ వచ్చి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయం నిర్మించారు. దీంతో అప్పటి నుంచి అక్కడ పొలాలన్నీ కూడా పాడిపంటలతో సస్యశ్యామలతో విరజిల్లుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa