ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆర్డీవోను సన్మానించిన నారాయణపురం గ్రామస్తులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 05, 2025, 06:06 PM

కళ్యాణదుర్గం మండలం నారాయణపురం గ్రామానికి చెందిన 7వ తరగతి విద్యార్థి దర్శిత్ నీటికుంటలో పడి మృతిచెందిన విషయం తెలిసిందే. విద్యార్థి మృతదేహాన్ని నీటి కుంటలో నుంచి బయటకు.
తీయడంలో ఆర్డీవో వసంతబాబు ఎంతో సహకరించారని దళిత సంఘాల నాయకులు బుధవారం సన్మానించారు. దళిత సంఘాల నాయకులు తిప్పేస్వామి, సాకే గురుమూర్తి, రాజు, నాగేంద్ర కార్యాలయానికి వెళ్లి పూలమాలలు వేసి శాలువాలతో ఆర్డీవోను సన్మానించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa