ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 15, 2025, 02:03 PM

ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను టిడిపి శ్రేణులు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఎలమంచిలి నియోజకవర్గం పార్టీ సమన్వయకర్త రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు అన్నారు. శనివారం అచ్యుతాపురంలో మునగపాక మండల టీడీపీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ టిడిపి సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. జడ్పీ మాజీ చైర్ పర్సన్ లాలం భవాని పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com