ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సామూహిక వివాహలకు పేర్లు నమోదు చేయించుకోండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 18, 2025, 03:48 PM

మడకశిర మండలం నీలకంఠపురం గ్రామంలోని నీలకంటేశ్వరుని ఆలయంలో మాజీ మంత్రి రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో మూడు రోజుల ఉత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఏప్రిల్ 7న శ్రీరామ నవమి.
రోజున సీతారామలక్ష్మణుల కళ్యాణోత్సవం పురస్కరించుకొని సామూహిక వివాహాలు నిర్వహించనున్నారు. ఆసక్తి ఉన్న వధువరులు ఏప్రిల్ 4వ తేదీ లోగా తమ పేర్లు నమోదు చేసుకోవాలని ఆలయ కమిటీ చైర్మన్ రఘువీరారెడ్డి తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa