ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నగరంపల్లి సమస్యలపై సిపిఎం ఆందోళన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 24, 2025, 03:30 PM

వజ్రపుకొత్తూరు మండలం నగరంపల్లి పంచాయతీ పరిధిలో సమస్యలపై సోమవారం సచివాలయం ఎదుట ఆందోళన చేశారు. ఈ సందర్బంగా సిపిఎం నాయకులు బి.ఆనందరావు మాట్లాడుతూ ప్రభుత్వం.
సరఫరా చేస్తున్నా కుళాయిలు లీకేజీలు ఉండడం వల్ల త్రాగునీరు వృధా అవుతుందన్నారు. త్రాగు నీటి పైపుల్లోకి బురదనీరు చేరటంతో ప్రజలు వ్యాధులు బారిన పడే అవకాశాలు ఉన్నాయన్నారు. శివరాంపురం మట్టి రోడ్లు గుంతలలో నీరు చేరి దోమలకు నిలయాలుగా మారాయన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa