ట్రెండింగ్
Epaper    English    தமிழ்

27న రాయలసీమ వెనుక బాటుపై చర్చ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 18, 2025, 03:57 PM

రైతు సేవా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీన మైదుకూరులో రాయలసీమలోని త్రాగు, సాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమలు, అభివృద్ధి పాలక పార్టీల తీరుపై జరిగే చర్చా వేదికను జయప్రదం.
చేయాలని రైతు సేవా సమితి జిల్లా అధ్యక్షుడు ఏవి రమణ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాయలసీమ వెనుకబాటు, త్రాగు, సాగు నీటిపై చర్చ జరుగుతుందన్నారు. యువజన, విద్యార్థి కార్మిక వర్గ, ప్రజలందరూ పాల్గొనాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa