ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందాం... ఎమ్మెల్యే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 19, 2025, 02:38 PM

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందాం అని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. శనివారం పట్టణంలో స్వచ్ఛ ఆంధ్ర -స్వచ్ఛ దివస్, స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్బంగా స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో టీడీపి నాయకులు పి. వి. పవన్ కుమార్ రెడ్డి , ఆర్డీవో వీవీఎస్ శర్మ, మున్సిపల్ కమిషనర్ కిరణ్ కుమార్ , ఎంఈవో చెన్నకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa