ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీ చేసిన ఎమ్మెల్యే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 28, 2025, 02:30 PM

వినుకొండ పట్టణంలోని మార్కెట్ యార్డులో రైతులకు రాయితీపై వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. చీఫ్ విప్ జీవి మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపడుతోందని, అందులో భాగంగానే ఈ రాయితీపై వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీ కార్యక్రమం జరిగిందని తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa