ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చోరీ కేసులో ముద్దాయిలు అరెస్ట్.... బంగారం స్వాధీనం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 02, 2025, 03:31 PM

కురబలకోటలో ఏప్రిల్ నెల 25న జరిగిన దొంగతనం కేసులో ముద్దాయిలను అరెస్టు చేసినట్లు మదనపల్లి డి. ఎస్. పి మహేంద్ర తెలిపారు. శుక్రవారం మదనపల్లి డీఎస్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.
కనసానోళ్ళ పల్లి బస్ స్టాప్ వద్ద గురువారం అమీర్ సుహైల్ (26), సమీర్ అహ్మద్ (22), కిషోర్(29), తిరుమలేష్ (27), అరుణ్ కుమార్ (27)లను అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. వారి వద్ద నుండి 835 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa