అమరావతి పర్యటన సందర్భంగా ప్రధానీ మోడీ కడప ఉక్కు పరిశ్రమ నిర్మాణంపై స్పందించాలని సిపిఎం నగర కార్యదర్శి ఎ.రామమోహన్ విజ్ఞప్తి చేశారు.
శుక్రవారం నగరంలోని అంబేద్కర్ సర్కిల్లో అమరావతి పర్యటన సందర్భంగా మోడీ కడప ఉక్కు నిర్మాణంపై స్పందించాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రం చేపట్టారు. ఈ విభజన చట్టంలో స్పష్టంగా కడప ఉక్కు నిర్మాణాన్ని ఆరు నెలల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa