ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మిరియాల పొడితో జీర్ణక్రియకు మేలు: నిపుణులు

Health beauty |  Suryaa Desk  | Published : Fri, May 02, 2025, 07:35 PM

మిరియాల పొడితో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మకాయ, తేనె, మిరియాల పొడి కలిపిన నీటిని తాగితే బరువు అదుపులో ఉంటుంది. పాలలో మిరియాల పొడి, పసుపు కలిపి తాగడం వల్ల జలుబు, దగ్గు తగ్గుతాయి. మిరియాలలోని విటమిన్ ఎ, యాంటీ ఆక్సిడెంట్లు, కెరోటినాయిడ్స్ క్యాన్సర్ నివారణలో సహాయపడతాయి. గ్యాస్ట్రిక్, అజీర్ణ సమస్యలు తగ్గించి జీర్ణక్రియ మెరుగుపడుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa