ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తల్లికి వందనం అమలపై ప్రభుత్వం కసరత్తు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 03, 2025, 04:01 PM

కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు త్వరలో మరో తీపికబురు చెప్పనుంది.  తల్లికి వందనం పథకం కింద ప్రతి విద్యార్థికి రూ.15 వేలు ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. మే నెలలో ఈ పథకాన్ని అమలు చేస్తామని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పలుమార్లు వేదికలపై హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈ నెలఖరులోగా తల్లికి వందనం అందించాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనిపై మార్గదర్శకాలను రెండు, మూడు రోజుల్లో ప్రటించనున్నట్లు సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa