ఐపీఎల్-2025లో భాగంగా బుధవారం కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్లో సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని అరుదైన ఘనతను అందుకున్నాడు.
18 పరుగులతో అజేయంగా నిలిచిన ధోని, ఐపీఎల్ చరిత్రలో 100 మ్యాచ్ల్లో నాటౌట్గా నిలిచిన ఏకైక ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అంతేకాక, అత్యధిక నాట్-అవుట్ ఫినిషింగ్లు చేసిన ఆటగాడిగా అగ్రస్థానంలో నిలిచాడు. ఈ ఘనతతో ధోని మరోసారి తన అసాధారణ ప్రతిభను చాటుకున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa