ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉద్రిక్తతలకు తెరలేపింది పాకిస్థానే: మిస్రీ

national |  Suryaa Desk  | Published : Thu, May 08, 2025, 08:14 PM

ఆపరేషన్‌ సిందూర్‌లో భాగంగా పాక్‌లోని ఉగ్ర స్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నామని, సైనిక స్థావరాలు కాదని విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ తెలిపారు. గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తలకు తొలుత పాకిస్థాన్‌ తెరలేపిందని పేర్కొన్నారు. ఏప్రిల్‌ 22న పహల్‌గామ్‌లో పాక్‌ ఉగ్రమూకల దాడితో ఇది మొదలైందని చెప్పారు. అంతర్జాతీయ సమాజానికి దాయాది దేశం తప్పుడు సమాచారం అందిస్తోందని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa