నగరి మున్సిపాలిటీ పరిధిలోని చింతల పట్టెడ నందు అరుల్మిగ శ్రీ సరవన వినాయగర్ ఆలయ మహాకుంభాభిషేక మహోత్సవంలో సోమవారం నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ పాల్గొన్నారు. గ్రామ ప్రజలు, ఆలయ నిర్వహకులు, అర్చకులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. స్వామివారి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa