ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మామిడి పంటకు మద్దతు ధరపై ప్రభుత్వం కీలక నిర్ణయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 03, 2025, 03:46 PM

మామిడి పంటకు మద్దతు ధరపై AP ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చిత్తూరు జిల్లాలో గుజ్జు పరిశ్రమలు కిలో మామిడికి రూ.12 చెల్లించాలంటూ ఆదేశాలిచ్చింది. చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో MLA మురళీమోహన్, కలెక్టర్ సుమిత్ కుమార్ ఆధ్వర్యంలో రైతు సంఘాలు, పరిశ్రమల యజమానులు, వ్యాపారులు పాల్గొన్న సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మామిడి రైతుల సమస్యలను CM దృష్టికి MLA తీసుకెళ్లడంతో.. ఈ ఆదేశాలు జారీ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa