ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతులను జగన్ అవమానించారు: మంత్రి నాదెండ్ల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 16, 2025, 07:20 PM

మాజీ సీఎం జగన్‌పై మంత్రి నాదెండ్ల మనోహర్ బుధవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటినుంచే ఎన్నికలు ఎప్పుడొస్తాయని జగన్ పగటికలలు కంటున్నారని విమర్శించారు. ప్రజలు ఆయన పాలనను తట్టుకోలేకే కూటమి అభ్యర్థులకు భారీ మెజారిటీ ఇచ్చారని చెప్పారు. పెద్ద రైతులు, వ్యాపారులకు మాత్రమే మేలు చేసి, చిన్న రైతులను అవమానించారని ఆరోపించారు. బెంగళూరు నుంచి వచ్చి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa