ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కూటమి నేతలని హెచ్చరించిన రోజా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 22, 2025, 03:00 PM

అధికారంలో ఉన్నామని టీడీపీ, జనసేన నేతలు ఇష్టం వచ్చినట్టు వైసీపీ శ్రేణులపై కేసులు పెట్టి దాడులు చేస్తే తాము వంద రెట్లు వడ్డీతో సహా చెల్లిస్తామని మాజీమంత్రి రోజా హెచ్చరించ్చారు. అయితే, ఆమె వ్యాఖ్యలపై  తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.టీడీపీ, జనసేన శ్రేణులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేలపై ఏ మాత్రం గౌరవం లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడుతున్నారు. రోజా తన శాఖల ద్వారా చేసిన అభివృద్ధి శూన్యమని, సభ్యసమాజం తలదించుకునేలా నోరు పారేసుకోవడమే ఆమె పని టీడీపీ నేతలు అంటున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa