ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పేదలకు ఉచిత ఇంటి స్థలాల పై ప్రభుత్వం కసరత్తు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 22, 2025, 06:24 PM

 పేదలకు ఇంటి స్థలాలు పేదలకు పంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జీవో నెంబరు 23 ప్రకారం ఉచిత ఇంటి స్థలాలు పొందాలంటే అర్హతలు కొన్ని ఉండాలని పేర్కొంది. అర్హత కలిగిన వారికి మాత్రమే గ్రామీణ ప్రాంతంలో గరిష్టంగా 3 సెంట్లు, పట్టణ ప్రాంతంలో 2 సెంట్లు అందించనుంది. అయితే తాజాగా మార్గదర్శకాలను కూడా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. మార్గదర్శకాల ప్రకారం.. అర్హతలున్న ప్రతి ఒక్కరికీ ఇళ్ల స్థలాలను కేటాయిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa