ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో పంచాయితీలకు భారీగా నిధులు విడుదల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 03, 2025, 08:19 PM

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 13,325 పంచాయితీలకు 15వ ఆర్థిక సంఘం బుధవారం నిధులు విడుదల రూ.1,121 కోట్లను విడుదల చేసింది. అయితే సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో 15వ ఆర్థిక సంఘం సమావేశం జరగగా.. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. బలహీనంగా ఉన్న పంచాయతీలను అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa