ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తొక్కిసలాట ఘటన.. చనిపోయిన వారికి రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 01, 2025, 08:18 PM

AP: కాశీబుగ్గ వేంకటేశ్వర ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో బాలుడు సహా 9 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. గాయపడిన వారికి ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున, గాయపడిన ప్రతి ఒక్కరికి రూ.50 వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తామని అధికారిక ప్రకటన విడుదల చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa