ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నోట్ల రద్దుకు తొమ్మిదేళ్లు

national |  Suryaa Desk  | Published : Sat, Nov 08, 2025, 03:14 PM

కరెక్ట్‌గా తొమ్మిదేళ్ల క్రితం.. నవంబర్ 8, 2016న రాత్రి 8 గంటలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. నల్లధనం, నకిలీ కరెన్సీ నిర్మూలన, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ ప్రోత్సాహం లక్ష్యాలుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, అమలులో తీవ్ర ఇబ్బందులు, ఆశించిన ఫలితాలు రాకపోవడంతో విమర్శలు వెల్లువెత్తాయి. రిజర్వ్ బ్యాంక్ నివేదికల ప్రకారం, నల్లధనం పెద్దగా బయటపడలేదు. పైగా జీడీపీ పతనమైంది. ఆర్థికవేత్తలు దీన్ని 'ఆర్థిక ఉగ్రవాదం'గా అభివర్ణింస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa